ఎఈగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్

ఎపిసిపిడిసియల్ అసిస్టెంట్ ఇంజనీర్ గా తాల్లూరి అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే ముండ్లమురు మండలం నుంచి పదోన్నతి మీదా పొదిలి మండలం అసిస్టెంట్ ఇంజనీర్ గా బదిలీ కాగా ఆదివారం నాడు స్థానిక సబ్ స్టేషన్ నందు బాధ్యతలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఇ శ్రీనివాసరావు, కనిగిరి జెఎఓ మల్లిఖార్జునరావు, దరిశి ఎఈ ప్రశాంత్,తాళ్లూరు ఎఈ అంకాబాబు మరియు పొదిలి కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు