రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

పొదిలి మండలం కంభాలపాడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది

చిన్నారి మోక్షిత (5) రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి మోక్షిత ను హుటాహుటిన స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రభుత్వం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు ధృవీకరించారు.

ప్రభుత్వం వైద్యశాల వద్ద బంధువర్గలు శోక సముద్రంలో మునిగిపోయారు.

విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది