నూకసాని బాలాజీని కలిసిన బాబురావు

తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ని కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా మండలంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదుర్కొనేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారని బాబురావు యాదవ్ తెలిపారు