పేకాట ఆడుతున్న 8మంది జూదరుల అరెస్ట్

పొదిలి మండలంలోని రామాపురం గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న సమాచారంతో ఆ స్థావరంపై ఎస్ఐ శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి దాడిచేసి పేకాట ఆడుతున్న 8మందిని అరెస్ట్ చేసి వారివద్ద నుండి 4400స్వాధీనం చేసుకున్నారు.