మాగుంట, కుందూరుకు మహిళల ఘన స్వాగతం

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, మార్కాపురం నియైజకవర్గం శాసనసభ్యలు కుందూరు నాగార్జున రెడ్డిలకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో షేక్ నూర్జహాన్, వైసీపీ మహిళా నాయకురాళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.