బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు….. 108వాహనం వెళ్ళేసరికి…….

బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కఅకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే పెరికె యాకోబు తండ్రి కొండయ్య రంగాపురం, అర్ధవీడు మండలానికి చెందిన 41సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఒంగోలు వైపు మోటారు సైకిల్ పై వెళుతూ కాటూరివారిపాలెం బిఈడి కాలేజ్ సమీపంలోకి రాగానే గుండెనొప్పి రావడంతో తన వాహనాన్ని అపి 108కి ఫోన్ చేసి వేచిచూస్తున్న సమయంలో 108వాహన వైద్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా పడిఉన్నట్లు 108వాహన వైద్యులు ధ్రువీకరించారు.