రేపు ఎల్లుండు సంచార సంజీవని బస్సులో కోవిడ్ పరీక్షలు: డాక్టర్ చక్రవర్తి

రేపు ఎల్లుండు సంచార సంజీవని బస్సు నందు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చక్రవర్తి పొదిలి టైమ్స్ కు తెలిపారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా ఉండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు మేరకు పొదిలి పట్టణంలోని పాతూరు ఆర్టీసీ గ్రౌండ్ నందు శుక్రవారం మరియు శనివారం గర్భవతులకు కరోనా లక్షణాలు ( జ్వరం, జలుబు, ఆయాసం, మొదలుగునవి ) ఉన్నవారికి మరియు పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని……