కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కరోనా పాజిటివ్

కర్నాటక ముఖ్యమంత్రి బి యస్ యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా సాధరణ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించాగా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో వైద్యుల సలహా మేరకు వైద్యశాల నందు చేరినట్లు ఐదు రోజుల పాటు నన్ను ఎవరు సంప్రదించకండి మరియు గత వారం రోజుల నుండి నన్ను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవలని అంటూ ట్విట్టర్ వేదికగా ఆదివారం నాడు ట్విట్ చేశారు