డీప్ బోరుకు శంఖుస్థాపన చేసిన కుందూరు ……

పంచాయతీ డీప్ బోరుకు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి శంఖుస్థాపన చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక 7వ వార్డు నందు లక్ష యాభై వేల రూపాయల పంచాయతీ నిధులతో తలపెట్టిన డీప్ బోర్ కు ఆదివారం శాసనసభ్యులు నాగార్జునరెడ్డి శంఖుస్థాపన చేశారు.

ఈ స్థానిక పంచాయతీ మాజీ సభ్యులు ముల్లా ఖాదర్ బాషా, మాజీ జడ్పీటిసి సాయి, వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, కె నరసింవు, స్ధానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.