ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన యస్ఐ శ్రీరామ్

పొదిలి యస్ఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా శుక్రవారంనాడు యస్ఐ శ్రీరామ్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చక్రవర్తి మరియు పోలీసు సిబ్బంది కలిసి రోగులకు, గర్భిణి స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నా