రేపటి నుంచి ఒంటి పూట బడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఒంటి పూట బడి పెట్టాలని పాఠశాల విద్య కమీషనర్ యస్ సురేష్ కుమార్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.

రేపు నాల్గవ తేదీ సోమవారం నుంచి ఒక్కటో తరిగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7.30 ని నుంచి 11.30ని వరకు తరగతులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేశారు