అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పొదిలి అధికారులు పట్టివేత సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సాధారణ తనిఖీలో భాగం స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ఒంగోలు- కర్నూలు రోడ్ నందు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ యస్ఐ రాజేంద్రప్రసాద్,హెడ్ కానిస్టేబులు పి ఖాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.