ఆధునిక హంగులతో జిమ్ ప్రారంభం

పొదిలి పట్టణం విశ్వనాథపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బుధవారం నాడు ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన జిమ్ ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షేక్ నూర్జహాన్ లాంఛనంగా ప్రారంభించారు.

జిమ్ నందు ఆధునిక హంగులతో నూతనంగా ప్రారంభించామని తమ వద్ద మహిళలకు పురుషులకు వేరు వేరు సమయాల్లో సమయం కేటాయించామని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు