తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా రసూల్ నియామకం

తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా షేక్ రసూల్ మహ్మద్ ను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

పొదిలి పట్టణం కు చెందిన రసూల్ 1995 నుంచి తెలుగు దేశం పార్టీ కొనసాగుతు మండల, జిల్లా స్థాయి లో పలు రకాల బాధ్యతలను నిర్వహించారు.

తనకు పదవి లభించాటంకు కారకులైన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, నియోజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు