ఘనంగా యర్రంరెడ్డి జన్మదిన వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శనివారం నాడు ప్రథమ చికిత్స కేంద్ర నందు ఏర్పాటు చేసిన కేక్ ను కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, ఒంగోలు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు కె యస్ నారాయణ, మాజీ ఉప సర్పంచ్ షేక్ జిలానీ, యస్సీ సెల్ నాయకులు అరిక రాము, స్ధానిక నాయకులు ముల్లా షబ్బీర్ , షేక్ యాసిన్, రోటీ యస్దాన్, బండి నాగార్జున, గురు ప్రసాద్, ఖాదర్ భాషా ,కరిముల్లా, ఇంతియాజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు