పోలీసు స్టేషన్ నందు మొక్కలు నాటిన యస్ఐ సురేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా సోమవారంనాడు స్ధానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

Read more